వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఉగ్రవాదమే సార్క్ ప్రధానాంశం
న్యూఢిల్లీః
నేపాల్
రాజధాని
ఖాట్మండులో
జరుగుతున్న
సార్క్
శిఖరాగ్ర
సభల్లో
ఉగ్రవాదమే
ప్రధానాంశంగా
చర్చకు
వచ్చే
అవకాశం
వున్నది.
సార్క్లో
ప్రధాన
భాగస్వామ్య
పక్షాలుగా
వున్న
భారత్,
పాకిస్తాన్
మధ్య
ఉద్రిక్తతలు
తీవ్రస్థాయికి
చేరిన
నేపథ్యంలో
జరుగుతున్న
ఈ
శిఖరాగ్ర
సభ
ఇప్పుడు
యావత్
ప్రపంచం
దృష్టిని
ఆకర్షిస్తున్నది.
భారత
ప్రధాని
వాజ్పేయి
గురువారం
నాడు
లక్నో
నుంచి
నేరుగా
ఖాట్మండు
బయలుదేరి
వెళ్లుతున్నారు.
Comments
Story first published: Thursday, January 3, 2002, 23:53 [IST]