వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అల్‌ఖైదాలో 30 మంది భారతీయులు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః అంతర్జాతీయ తీవ్రవాది ఒసామాబిన్‌ లాడెన్‌కు చెందిన తీవ్రవాద సంస్థ అల్‌ఖైదాతో 30 మంది భారతీయులకు సన్నిహిత సంబంధాలు వున్నట్టుగా భారతప్రభుత్వానికి సమాచారంఅందింది. ఈ 30 మందిలో అమెరికాలో అరెస్టు చేసిన హైదరాబాద్‌ యువకులు ఆయూబ్‌ అలీఖాన్‌, అజ్మత్‌ జావీద్‌ కూడా వున్నారు. అమెరికన్‌ దర్యాప్తు సంస్థ ఎఫ్‌బిఐ ఈ జాబితాను భారత ప్రభుత్వానికిఅందజేసింది.

ఇంటలిజెన్స్‌ సమాచారాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకునేవిషయంలో భారత్‌-అమెరికా మధ్య ఒప్పందం కుదిరినవిషయం విదితమే. అమెరికా అందజేసిన జాబితాలోని వారిలో కొందరుఅఎn్గానిస్తాన్‌లో బందీలుగా వున్నారని మరికొందరిని హైదరాబాద్‌లో భారత ప్రభుత్వంఅరెస్టు చేసిందని తెలిసింది. ముంబాయిలో అక్టోబర్‌నెలలోఅరెస్టయిన మహ్మద్‌ అఫ్రోజ్‌ కూడా ఎప్‌బిఐ జాబితాలో వున్నట్టుగాఅధికారులు తెలిపారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X