వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ధరలే కాంగ్రెస్ నేతల అస్త్రం
కలకత్తాః
ఇంగ్లాండ్తో
వన్డే
సిరీస్
సందర్భంగా
ఈడెన్గార్డెన్స్లో
జరిగిన
తొలిమ్యాచ్లో
భారత్
నిర్ణీత
50
ఓవర్లలో
8
వికెట్ల
నష్టానికి
281
పరుగుల
భారీ
స్కోర్
చేసింది.
తొలుత
బ్యాటింగ్
దిగిన
భారత్
తరఫున
సచిన్,
గంగూలీ
ఓపెనర్స్గా
బరిలోకి
దిగారు.
ఈ
ఇద్దరు
మంచి
ఆరంభాన్నే
అందించారు.
గంగూలీ
58
బంతుల్లో
42
పరుగులు
చేసి
ప్లింటాఫ్
బౌలింగ్లో
భారీ
షాట్
కొట్టబోయి
కాచ్
ఇచ్చాడు.
సచిన్
43
బంతుల్లో
36
పరుగులు
చేసి
ప్లింటాఫ్
బౌలింగ్లో
క్లీన్బౌల్డ్
అయ్యాడు.
ఈ
దశలో
బ్యాటింగ్కు
వచ్చిన
దినేష్
మోంగియా,
వివిఎస్
లక్ష్మణ్లు
ధాటిగా
ఆడి
పరుగులవరద
సృష్టించారు.
58
బంతుల్లో
47
పరుగుల
భాగస్వామ్యంతో
ఆటను
రసవత్తరంగా
మార్చారు.
Comments
Story first published: Saturday, January 19, 2002, 23:53 [IST]