వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అగ్నిపై పాక్ అనర్థ వ్యాఖ్య: అద్వానీ
న్యూఢిల్లీ:
భారత్అగ్ని
క్షిపణి
ప్రయోగం
ప్రాంతీయ
సుస్థిరతనుదెబ్బ
తీస్తుందనే
పాకిస్థాన్
విమర్శను
హోం
మంత్రి
ఎల్.కె.
అద్వానీ
త్రోసిపుచ్చారు.
భారత
శాస్త్రవేత్తలు
సాధారణంగా
నిర్వహిస్తున్న
క్షిపణి
ప్రయోగ
కార్యక్రమాల్లో
భాగంగాఅగ్ని
క్షిపణి
ప్రయోగం
నిర్వహించారని,
దీన్ని
అప్పుడుగా
అన్వయించడం
సరి
కాదని
ఆయన
శుక్రవారంవిలేకరులతో
అన్నారు.
అగ్ని
క్షిపణిని
సమర్థవంతంగా
ప్రయోగించిన
శాస్త్రవేత్తలను
ఆయన
అభినందించారు.టెస్ట్
ఫైరింగ్
రెండు
సార్లు
వాయిదా
పడిందనేవిషయం
తనకు
తెలుసునని
ఆయన
చెప్పారు.
అయితే
ఈ
వాయిదాకు
కారణాలేమిటో
ఆయన
చెప్పలేదు.
Comments
Story first published: Friday, January 25, 2002, 23:53 [IST]