వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తిరుపతిలో తెలుగుదేశం జయభేరి
తిరుపతిః నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ కంచుకోటగా వున్న తిరుపతి తెలుగుదేశం పార్టీ వశమైంది. తిరుపతి మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లలో తెలుగుదేశం అభ్యర్థి కందాటి శంకర్ రెడ్డి సమీప కాంగ్రెస్ అభ్యర్థి కరుణాకర్ రెడ్డిపై ఆరువేలఓట్ల మెజారిటీతో చైర్మన్ గా గెలుపొందారు. వార్డుల్లో కూడా తెలుగుదేశం పార్టీ హవా కొనసాగింది. మొత్తం 36 వార్డుల్లో 19 స్థానాల్లో తెలుగుదేశం పార్టీవిజయ దుందుభి మోగించింది.
Comments
Story first published: Friday, January 25, 2002, 23:53 [IST]