వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఢిల్లీలో పాక్ తీవ్రవాదిఅరెస్టు
న్యూఢిల్లీః దేశ రాజధాని నగరంలో విధ్వంసం సృష్టించేందుకు భారీ వ్యూహం రూపొందించిన ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులుఅరెస్టు చేశారు. పాకిస్తాన్ ఇంటిలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ వద్ద శిక్షణ పొందిన ఈ తీవ్రవాదినిఅరెస్టు చేయడంతో పాటు అతని వద్ద నుంచి 8 కిలోల ఆర్డీఎక్స్ నుస్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీపోలీసులు వెల్లడించారు. కొత్తగా ఏర్పాటైన తీవ్రవాద సంస్థ హెజబ్ -ఇ-ఇస్లామియాకు చెందిన మసూద్ సర్ఫరాజ్ ను బుధవారం రాత్రిఅరెస్టు చేసి అతను నుంచి పెద్దమొత్తంలో పేలుడు పదార్ధాలనుస్వాధీనం చేసుకున్నారు.
Comments
Story first published: Thursday, February 14, 2002, 23:53 [IST]