వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో పేలుళ్లకు కుట్ర

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః దేశ రాజధానిలో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ మద్దతున్న ఉగ్రవాదులు పన్నిన కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. కొత్తగా ఏర్పాటయిన హెజ్బ్‌ ఇ ఇస్లామీ తీవ్రవాద సంస్థ సభ్యుడొకరిని అరెస్టు చేయడంతో ఈ కుట్ర బట్టబయలయింది.

పాత ఢిల్లీ రైల్వే స్టేషన్‌ సమీపంలోని కొడియా వూల్‌ వద్ద పేలుడు పదార్ధాలు అమర్చేందుకు మహమ్మద్‌ హనీఫ్‌ కల్సీ అనే ఈ ఉగ్రవాది బుధవారం ాత్రి ప్రయత్నించినప్పుడు పోలీసులు అతన్ని చాకచక్యంగా అరెస్టు చేశారు. అతని నుంచి ఏడు కిలోల ఆర్‌డిఎక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా వుండగా కోల్‌కతాలోని అమెరికన్‌ సెంటర్‌పై దాడికి సంబంధించిన కేసులో మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఇద్దరినీ జైపూర్‌లో అరెస్టు చేసి ఇంటరాగేషన్‌కో కోల్‌కతా తరలించారని తెలిసింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X