ఢిల్లీలో పేలుళ్లకు కుట్ర
న్యూఢిల్లీః దేశ రాజధానిలో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్తాన్ ఐఎస్ఐ మద్దతున్న ఉగ్రవాదులు పన్నిన కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. కొత్తగా ఏర్పాటయిన హెజ్బ్ ఇ ఇస్లామీ తీవ్రవాద సంస్థ సభ్యుడొకరిని అరెస్టు చేయడంతో ఈ కుట్ర బట్టబయలయింది.












Click it and Unblock the Notifications
