వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెర్ల్‌ గురించి ఓమర్‌ మాట్లాడలేదుః జడ్జి

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌ః వాల్‌స్ట్రీట్‌ జర్నలిస్టు డేనియల్‌ పెర్ల్‌ కేసుమరో మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడుషేక్‌ ఓమర్‌ గురువారం కోర్టులో మాట్లాడుతూ పెర్ల్‌ జీవించిలేడని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితేపెర్ల్‌ చనిపోయినట్లు షేక్‌ ఓమర్‌ చెప్పలేదని కరాచీ కోర్టు న్యాయమూర్తి అర్షద్‌ నూర్‌ఖాన్‌ చెప్పారు.

షేక్‌ ను 13 రోజుల పాటు రిమాండ్‌ కు ఆదేశించారు.పెర్ల్‌ చనిపోయినట్లు మాత్రం షేక్‌ చెప్పలేదని న్యాయమూర్తి తెలిపారు.

పత్రికల్లో వచ్చిన వార్తలను న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్ళగాషేక్‌ అలా చెప్పలేదు.. ఎవరికి ఇష్టంవచ్చింది వారు రాసుకున్నారని న్యాయమూర్తి వ్యాఖ్యానించినట్లు పాకిస్తాన్‌ కు చెందిన ది డైలీ పత్రిక తెలిపింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X