వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేరేడ్‌ మెట్‌ లో ముగ్గురి హత్య

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః హైదరాబాద్‌ లోని నేరేడ్‌ మెట్‌ లో బుధవారం రాత్రి ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. పాతకక్షలే ఈ దారుణానికి ప్రధాన కారణంగా గా భావిస్తున్నారు. గతంలో మంచిస్నేహితులుగా వున్న ముగ్గురు ఈమధ్య కాలంలోవిరోధులయ్యారు. వీరి కక్షలు చివరకు హత్యలకు దారితీశాయి. మిత్రుల్లోఒకరైన చక్రవర్తి కుటుంబ సభ్యులు ముగ్గురునిమిగిలిన ఇద్దరు మిత్రుల అనుచరులు దారుణంగా హత్య చేశారు. ఈ హత్యాకాండ బుధవారం రాత్రి పొద్దుపోయాక జరిగింది.

గురువారం ఉదయం ఈ హత్యలు వెలుగుచూశాయి. హత్యలకు పాల్పడిన వారు పరారీలో వున్నారు. నగరం నడిబొడ్డున ఇటువంటిఅకృత్యానికి పాల్పడిన వారికోసం పోలీసులు గాలింపు జరుపుతున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X