వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నేరేడ్ మెట్ లో ముగ్గురి హత్య
హైదరాబాద్ః హైదరాబాద్ లోని నేరేడ్ మెట్ లో బుధవారం రాత్రి ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. పాతకక్షలే ఈ దారుణానికి ప్రధాన కారణంగా గా భావిస్తున్నారు. గతంలో మంచిస్నేహితులుగా వున్న ముగ్గురు ఈమధ్య కాలంలోవిరోధులయ్యారు. వీరి కక్షలు చివరకు హత్యలకు దారితీశాయి. మిత్రుల్లోఒకరైన చక్రవర్తి కుటుంబ సభ్యులు ముగ్గురునిమిగిలిన ఇద్దరు మిత్రుల అనుచరులు దారుణంగా హత్య చేశారు. ఈ హత్యాకాండ బుధవారం రాత్రి పొద్దుపోయాక జరిగింది.
Comments
Story first published: Thursday, February 21, 2002, 23:53 [IST]