వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
50 మంది కరసేవకులఅరెస్టు
ముంబాయి:
అయోధ్యలో
రామాలయ
నిర్మాణంలో
పాల్గొనడానికి
వెళ్తున్న
50
మంది
కరసేవకులను
శనివారం
ముంబాయిలోఅరెస్టు
చేశారు.
పుష్పక్
ఎక్స్ప్రెస్లో
ఎక్కడానికి
ఛత్రపతి
శివాజీ
టెర్మినస్
వద్ద
గుమికూడినవీరిని
పోలీసులు
అదుపులోకి
తీసుకున్నారు.
Comments
Story first published: Saturday, March 2, 2002, 23:53 [IST]