వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

50 మంది కరసేవకులఅరెస్టు

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబాయి: అయోధ్యలో రామాలయ నిర్మాణంలో పాల్గొనడానికి వెళ్తున్న 50 మంది కరసేవకులను శనివారం ముంబాయిలోఅరెస్టు చేశారు. పుష్పక్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కడానికి ఛత్రపతి శివాజీ టెర్మినస్‌ వద్ద గుమికూడినవీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులకు వ్యతిరేకంగా కరసేవకులు నినాదాలు చేశారు. తాము అయోధ్యకు వెళ్లి తీరుతామని చెప్పారు. ప్లాట్‌ఫారం టికెట్ల జారీనిరైల్వే అధికారులు అపేశారు. టికెట్లు కొనుక్కున్న ప్రయాణికులను మాత్రమే ప్లాట్‌ఫారంమీదికి వెళ్లేందుకు అనుమతిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X