ఫెర్నాండెజ్
ఇస్లామాబాద్: గుజరాత్ మతకల్లోలాల వెనుక పాకిస్థాన్ హస్తం ఉన్నదని భారత రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ చేసిన ప్రకటనను పాకిస్థాన్ ఖండించింది. ఫెర్నాండెజ్ ప్రకటన బాధ్యతారహితమైనదని పాకిస్థాన్ వ్యాఖ్యానించింది.
హింస వల్ల నష్టపోయిన ప్రజలకు పాకిస్థాన్ ప్రభుత్వం సానుభూతి తెలియజేసిందని, మృతులకు సంతాపం ప్రకటించిందని ఆ అధికారి చెప్పారు.












Click it and Unblock the Notifications