వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దారి పొడవునా కన్నీటి ధారలు
అమలాపురంః
దివంగత
నేత
బాలయోగి
భౌతిక
కాయం
రాజమండ్రి
నుంచి
అమలాపురం
మీదుగా
సోమవారం
అర్ధరాత్రి
ఒంటిగంట
ప్రాంతంలో
ఆయన
స్వగ్రామం
ఎదుర్లంక
గ్రామానికి
చేరుకున్నది.
బాలయోగి
భౌతిక
కాయాన్ని
వుంచిన
ప్రత్యేక
వాహనం
ఎదుర్లంక
చేరుకోగానే
ఆ
ఊరు
పుత్రశోకం
గోదావరి
వరదే
అయింది.ఊరుఊరంతా
విలపిస్తుంటే
ఓదార్చేవారు
లేకుండా
పోయారు.
రాజమండ్రి
నుంచి
ఎదుర్లంకకు
చేరుకోవడానికి
పదిహేను
గంటలు
పైగా
పట్టింది.
ఎదుర్లంక
వరకు
దాదాపుఅన్ని
గ్రామాల్లోనూ
ప్రజలు
స్పీకర్
భౌతిక
కాయం
కోసం
ఎదురుచూస్తూ
రహదారుల
కిరువైపుల
వేల
సంఖ్యలో
నిలబడ్డారు.
దారిపొడవునా
అశ్రుతర్పణాలు
వదిలారు.
Comments
Story first published: Tuesday, March 5, 2002, 23:53 [IST]