వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కోర్టు తీర్పును గౌరవిస్తాంః వి.హెచ్.పి.
న్యూఢిల్లీః అయోధ్య వ్యవహారంలో న్యాయస్థానం తీర్పుకు కట్టుబడి వుంటామనివిశ్వహిందూ పరిషత్ ప్రకటించింది. కోర్టు తీర్పువచ్చినా రాకపోయినా మార్చి 15న ఆలయనిర్మాణానికి సన్నాహాలు చేస్తామని మొండికేసిన వి.హెచ్.పి. గురువారం దిగివచ్చింది. అయోధ్యవివాదంపై న్యాయస్థానం తీర్పును అంగీకరిస్తామంటూ వి.హెచ్.పి. గురువారం ప్రధాని వాజ్పేయికి లిఖితపూర్వక హామీ ఇచ్చింది.
మార్చి
15న
వివాదాస్పద
స్థలానికి
నిర్మాణ
సామగ్రిన
తరలిస్తారా
అనివిలేకరులు
ప్రశ్నించగా
ఏ
కార్యక్రమమైనా
శాంతియుతంగా,
భక్తిప్రపత్తులతో
నిర్వహిస్తామని
సింఘాల్
చాలా
సౌమ్యంగా
వెల్లడించారు.
నిన్నటివరకు
నిప్పులు
చెరిగిన
వి.హెచ్.పి.లో
హఠాత్తుగా
ఈ
మార్పురావడానికి
కారణం
ఏమిటనేది
ఆశ్చర్యంగా
మారింది.
Comments
Story first published: Thursday, March 7, 2002, 23:53 [IST]