వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలుగులో అద్వానీ జైలు డైరీ
విశాఖపట్నం:
కేంద్ర
హోం
మంత్రి
ఎల్.కె.
అద్వానీ
జైలు
డైరీ
పుస్తకం
తెలుగు
అనువాదం
ఇక్కడ
గురువారం
ఆవిష్కరణ
జరుపుకుంది.
కేంద్ర
గ్రామీణాభివృద్ధి
శాఖ
మంత్రిఎం.
వెంకయ్యనాయుడు
ఈ
పుస్తకాన్ని
ఆవిష్కరించారు.
ఎన్నికల్లో
జయాపజయాలు
సర్వ
సాధారణమని
వెంకయ్యనాయుడు
ఈ
సందర్భంగా
అన్నారు.
కర్ణాటక
రాజ్యసభ
ఎన్నికల్లో
క్రాస్
వోటింగ్కు
పాల్పడినవారిని
పార్టీ
నుంచి
సస్పెండ్
చేశామని,
పార్టీలో
క్రమశిక్షణా
రాహిత్యాన్ని
సహించబోమని
ఆయన
అన్నారు.
Comments
Story first published: Thursday, March 28, 2002, 23:53 [IST]