వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జపాన్‌ టోర్నీలో రెండోరౌండ్‌ లో గోపీచంద్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో మరో వ్యాపారి హత్య జరిగింది. తన ఇంట్లో ఉన్న వ్యాపారిని ఆగంతకులు తల్వార్లతో నరికి హత్య చేశారు. హత్యకు ముందు ఇద్దరు ఇంట్లోకి వచ్చి కూల్‌డ్రింక్‌లుసేవించారు. అంటే తెలిసినవారే ఈ హత్యకు పాల్పడ్డారనేదిఅర్థమవుతోంది. పర్యాటక శాఖ మంత్రి టి. శ్రీనివాస యాదవ్‌ ఇంటిఎదురుగా ఈ దారుణం జరిగింది.

సికింద్రాబాద్‌లోని వెస్ట్‌ మారేడుపల్లి రోడ్డు నెంబర్‌ 2లో వుంటున్న ప్రద్యుత్‌ కుమార్‌ ఇంటికి సోమవారం రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో టాటా సియారా కారులో వచ్చారు. వారిలో ఇద్దరు నేరుగా ఇంటిలోకి వచ్చారు. వారినివిజిటర్స్‌ రూమ్‌లో కూర్చోబెట్టి కూల్‌ డ్రింక్స్‌ కూడా ఇచ్చాడు.

వారితో మాట్లాడుతూనే తన ఇంట్లో పని చేస్తున్న గోపాల్‌ను పిలిచి భోజనానికి సిద్ధం చేయమన్నాడు. దాంతో గోపాల్‌ లోపలికి వెళ్లిపోయాడు. గోపాల్‌ అన్నీ సిద్ధం చేసి వచ్చే సరికి అక్కడ ఎవరూ కనిపించలేదు. యజమాని మెయిన్‌ గేట్‌ వద్ద రక్తమడుగులో కొనవూపిరితో కొట్టుమిట్టాడుతూ కనిపించాడు. సమాచారంఅందగానే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ప్రద్యుత్‌ కుమార్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతను మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X