వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జపాన్‌ ఓపెన్‌ సెమీస్‌ లో గోపీచంద్‌ ఓటమి

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌: జమ్మూ కాశ్మీర్‌లోని ఉత్తర బారాముల్లా జిల్లాబల్‌హామా గ్రామంలో ఐదుగురిని ఉగ్రవాద వ్యతిరేక చర్యలు చేపట్టిన బలగాలు హతమార్చాయి. ఈ సంఘటనలో మరో ముగ్గురు గ్రామస్థులు గాయపడ్డారు.

భద్రతా బలగాల సహకారంతో ఉగ్రవాద వ్యతిరేక బలగాలు గ్రామంపై దాడి చేసి కొందరు వ్యక్తులనుఅరెస్టు చేయడానికి ప్రయత్నించాయి. ఈ బలగాలను గ్రామస్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో నలుగురు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత గాయపడినవారిలో ఒక వ్యక్తి మరణించాడు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X