వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌కు బుద్ధి చెప్తారు: టిడిపి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని లబ్ధి పొందడానికి తెలంగాణ రాష్ట్ర సమితి నేతకె. చంద్రశేఖర్‌ రావు ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశంవిమర్శించింది.

తెలంగాణ రాష్ట్ర సమితి నేత చంద్రశేఖర్‌ రావుకు ప్రజలు బుద్ధి చెప్తారని తెలుగుదేశం నాయకుడు ప్రకాశ్‌ రెడ్డి శనివారంవిలేకరుల సమావేశంలో అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి తప్పుడు విధానాలను ప్రజలు గుర్తిస్తున్నారని ఆయన అన్నారు. నీటి పారుదల,విద్య, వైద్యం, తదితర రంగాల్లో తెలంగాణకు తమ పార్టీ ప్రభుత్వం ఎంతో చేసిందని ఆయన చెప్పారు. తెలుగుదేశం పాలనలో తెలంగాణ వెనుకబడిందనే చంద్రశేఖర్‌ రావువిమర్శను ఆయన ఖండించారు. తెలంగాణ ప్రజలే కాకుండా తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు కూడా వాస్తవాలు గుర్తిస్తున్నారని, చంద్రశేఖర్‌ రావు నడవడి సక్రమంగా లేకపోవడాన్ని పసిగడుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణలోని పెండింగ్‌ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X