వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మోడిపై కేంద్రంతో పోరాటం ఆగదుః బాబు
న్యూఢిల్లీ:
లోక్సభ
నుంచి
తెలుగుదేశం
సభ్యులు
వాకౌట్
చేశారు.
గుజరాత్
వ్యవహారంపై
184వ
నిబంధన
కింద
జరిగిన
చర్చకు
ప్రధాని
అటల్బిహారీ
వాజ్పేయి
సమాధానం
ఇచ్చిన
వెంటనేకె.
ఎర్రంనాయుడు
తాము
సభ
నుంచి
వాకౌట్
చేస్తున్నట్లు
ప్రకటించారు.
తమ
డిమాండ్నుఅంగీకరించనందుకు
నిరసనగా
తెలుగుదేశం
పార్టీ
సభ్యులు
వాకౌట్
చేశారు.
Comments
Story first published: Wednesday, May 1, 2002, 23:53 [IST]