వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేలుడులో ఏడుగురు జవాన్లు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

జైపూర్‌: ఇండో- పాక్‌ సరిహద్దు సమీపంలోని ఆర్మీ మహాజన్‌ఫీల్డ్‌ ఫైరింగ్‌ రేంజ్‌లో పేలుడు సంభవించడంతో ఏడుగురు జవాన్లు మరణించారు. నలుగురు గాయపడ్డారు.

బికనూర్‌ నగరానికి వంద కిలోమీటర్ల దూరంలో గలఫైరింగ్‌ రేంజ్‌ వద్ద బుధవారం పది ట్రక్కుల్లోంచి మందుపాతరులున్న పేలుడు పదార్థాలపెట్టెలను దించుతుండగా ఈ దుర్ఘటన సంభవించింది.

ఈ పేలుడులో మూడు ట్రక్కులు బూడిద బూడిదయ్యాయి. మరో రెండు ధ్వంసమయ్యాయి.ఫైరింగ్‌ రేంజ్‌ తూర్పు శిబిరంలోని మంటలను ఆర్పడానికి బికనూర్‌, సూరత్‌ ఘర్‌ల నుంచి హుటాహుటినఫైర్‌ టెండర్స్‌ బయలుదేరి వెళ్లాయి. ఏడుగురు జవాన్లు అక్కడికక్కడే మరణించారు. గాయపడినవారిని సూరత్‌ఘర్‌లోనిసైనిక ఆస్పత్రిలో చేర్చారు. సీనియర్‌ ఆర్మీ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X