వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుట్టి మునిగిపన్నెండు మంది గల్లంతు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరబాద్‌ః రాష్ట్రరాజధానిలోని బార్లను రాత్రి ఒంటిగంట వరకు తెరిచి వుంచలనే నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెనక్కు తీసుకున్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి కోసంఅంటూ బార్లను రాత్రి ఒంటిగంట వరకు తెరిచివుంచేందుకు నెల రోజుల కిందట చంద్రబాబు అనుమతించారు. ఈ నిర్ణయాన్ని ప్రజాసంఘాలు ముఖ్యంగా మహిళా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో సోమవారం నాడుఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ భన్వర్‌ లాల్‌ ను పిలిపించుకొని చంద్రబాబు నాయుడు ఈ ఆదేశాలు జారీ చేశారు.

ఇకమీదట బార్లు రాత్రి 11 గంటల వరకు, వైన్‌ షాపులు రాత్రి 10.30 వరకు మాత్రమే తెరిచి వుంటాయి. స్టార్‌ హోటళ్ళలో మద్యం సరఫరా లేకుండా రాత్రి ఒంటి గంట వరకు ఆహార పదార్ధాలు సరఫరా చేసేవీలుంటుంది. హోటళ్ళలో ఆహార పదార్ధాలు సరఫరా చేస్తూ మద్యం సరఫరా నిలిపివేయడం ఆచదరణలో సాధ్యమయ్యే పనేనా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X