వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అసెంబ్లీ ప్రారంభం-కరణంకు నివాళి
హైదరాబాద్ః శాసనసభ వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభం అయ్యాయి. పదిరోజుల పాటు జరిగే ఈ సమావేశాలు ప్రారంభం కాగానే ఇటీవల అనారోగ్యంతో మరణించినవిద్యాశాఖ మంత్రి కరణం రామచంద్రరావు మృతికి సభ సంతాపం తెలిపింది. సభ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరణం మృతికి సంతాపం తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టారు.
Comments
Story first published: Monday, July 15, 2002, 23:53 [IST]