వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుఖరాం, పాతూరికి బెయిలు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః కోట్లాది రూపాయల టెలికాం కుంభకోణంలో జైలుశిక్ష పడిని మాజీ కేంద్రమంత్రి సుఖ్‌ రాం కు బెయిలు మంజూరైంది. ఆయనతో పాటు ఈ కేసులో ప్రధాన నిందితులైన హైదరాబాద్‌ ఎఆర్‌ఎం కంపెనీకి చెందిన పాతూరి రామారావు, టెలికాం శాఖ ఉన్నతాధికారి రుణుఘోష్‌ లకు కూడా బెయిలు లభించింది.

కోట్లాది రూపాయల అక్రమాలకు పాల్పడినందుకు గాను ఈ ముగ్గురికి సిబిఐ ప్రత్యేక కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఆ తీర్పుపై ఈ ముగ్గురు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ముగ్గురు దేశం విడిచి వెళ్ళరాదనే షరతు విధిస్తూ బెయిలు మంజూరు చేస్తున్నట్లు న్యాయమూర్తి ఎం.ఎఖాన్‌ తీర్పు చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X