సుఖరాం, పాతూరికి బెయిలు
న్యూఢిల్లీః కోట్లాది రూపాయల టెలికాం కుంభకోణంలో జైలుశిక్ష పడిని మాజీ కేంద్రమంత్రి సుఖ్ రాం కు బెయిలు మంజూరైంది. ఆయనతో పాటు ఈ కేసులో ప్రధాన నిందితులైన హైదరాబాద్ ఎఆర్ఎం కంపెనీకి చెందిన పాతూరి రామారావు, టెలికాం శాఖ ఉన్నతాధికారి రుణుఘోష్ లకు కూడా బెయిలు లభించింది.












Click it and Unblock the Notifications