వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గ్రెనేడ్ పేల్చినమిలిటెంట్లు- ఒకరి మృతి
శ్రీనగర్:
జమ్మూ
కాశ్మీర్లోమిలిటెంట్లు
విసిరిన
గ్రెనేడ్
పేలి
ఒక
వ్యక్తి
మరణించగా,
18
మంది
గాయపడ్డారు.సెక్యూరిటీ
క్యాంప్పై
గురువారం
మిలిటెంట్లు
గ్రెనేడ్
పేల్చడానికి
ప్రయత్నించారు.
అయితే
అది
గురి
తప్పి
బటమలూబస్
స్టాండ్
వద్ద
రద్దీగా
ఉన్న
రోడ్డుపై
పడింది.
ఈ
సంఘటనలో
ఒకరు
మరణించగా,
18
మంది
గాయపడ్డారు.
Comments
Story first published: Thursday, July 25, 2002, 23:53 [IST]