గ్రెనేడ్ పేల్చినమిలిటెంట్లు- ఒకరి మృతి
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లోమిలిటెంట్లు విసిరిన గ్రెనేడ్ పేలి ఒక వ్యక్తి మరణించగా, 18 మంది గాయపడ్డారు.సెక్యూరిటీ క్యాంప్పై గురువారం మిలిటెంట్లు గ్రెనేడ్ పేల్చడానికి ప్రయత్నించారు. అయితే అది గురి తప్పి బటమలూబస్ స్టాండ్ వద్ద రద్దీగా ఉన్న రోడ్డుపై పడింది. ఈ సంఘటనలో ఒకరు మరణించగా, 18 మంది గాయపడ్డారు.












Click it and Unblock the Notifications