వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శాసనసభ నిరవధిక వాయిదా

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు శనివారంతో ముగిశాయి. ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్‌ మృతికి సంతాప తీర్మానాన్ని ఆమోదించిన అనంతరం అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రతిభా భారతి ప్రకటించారు. రెండు వారాల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో విద్యుత్‌ సంక్షోభం, కరవు వంటి కీలక అంశాలపై చర్చ జరిగింది. అయితే ఈ చర్చ నామమాత్రంగా, మొక్కుబడిగా సాగాయనే విమర్శ వుంది.

ప్రతిపక్షాలు వ్యూహాత్మకంగా వ్యవహరించినప్పటికీ ప్రభుత్వం అంతకంటే వ్యూహాత్మకంగా వ్యవహరించి ప్రతిపక్షాలు ఏవిషయంలోనూ పైచేయి సాధించకుండా జాగ్రత్తపడింది.కరవుపై చర్చకానీ, విద్యుత్‌ సంక్షోభం విషయంలో కానీ ప్రభుత్వం ఎటువంటి నిర్దిష్టమైన హామీలు ఇవ్వలేదు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి లాంఛనప్రాయంగాఅసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం తప్ప నిర్దిష్టమైన ప్రయోజనం మాత్రం కనిపించక పోవడంపైవిమర్శలు వినిపిస్తున్నాయి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X