వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నిజామాబాద్ లో ముగ్గురు మృతి
నిజామాబాద్ః నిజామాబాద్ జిల్లాలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఆరుగురు గాయపడ్డారు. యడపల్లి మండలం దూపల్లి సమీపంలో పదిమంది ప్రయాణిస్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు డీ కొనడంతో ఈ దుర్ఘటన జరిగింది.
Comments
Story first published: Saturday, August 3, 2002, 23:53 [IST]