వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిజామాబాద్‌ లో ముగ్గురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

నిజామాబాద్‌ః నిజామాబాద్‌ జిల్లాలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఆరుగురు గాయపడ్డారు. యడపల్లి మండలం దూపల్లి సమీపంలో పదిమంది ప్రయాణిస్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు డీ కొనడంతో ఈ దుర్ఘటన జరిగింది.

ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగాఅందులో ప్రయాణిస్తున్న ఆరుగురు గాయపడ్డారు.గాయపడిన వారిని నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. ఆటోలో ప్రయాణిస్తున్న వారంతా కూరగాయలు అమ్ముకొని పొట్టపోసుకొనే వారే.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X