వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బియ్యంపై తూర్పున కాంగ్రెస్‌ నిరసన

By Staff
|
Google Oneindia TeluguNews

రాజమండ్రిః తూర్పుగోదావరి జిల్లాలో పనికి ఆహారపథకంలో జరుగుతున్న అక్రమాలపై జిల్లా కాంగ్రెస్‌ పార్టీ రణభేరి మోగించింది. జిల్లా కాంగ్రెస్‌ నేతల ఆధ్వర్యంలో శనివారం నాడు బిక్కవోలులోపెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. 60 లక్షల రూపాయలవిలువైన బియ్యం స్థానిక తెలుగుదేశం ఎమ్మెల్యేకు చెందిన గోడౌన్‌ లలో మూలుగుతున్నాయని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. ఈ బియ్యాన్ని స్థానిక ఎమ్మెల్ల్యే అక్రమంగా తన గోడౌన్‌ కు తరలించినా అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో ఆయనపై చర్యతీసుకొనేందుకు అధికారులు వెనకాడుతున్నారని వారువిమర్శించారు.

జిల్లా వ్యాప్తంగా పనికి ఆహారపథకం బియ్యం పంపిణీలో పలు అక్రమాలు జరుగుతున్నాయని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు.అందుకు నిరసనగా అన్ని మండల కేంద్రాలలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిరసన ఉద్యమాలు చెపట్టనున్నట్లు వారు నినదించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X