జాతీయ విపత్తుగా అనంత కరవు
అనంతపురంః అనంతపురం జిల్లాను కరవు పట్టి పీడిస్తున్నదని, దీనిని జాతీయ విపత్తుగా పరిగణించాలని తెలుగుదేశం పార్టీ కోరింది. రాష్ట్రంలో కరవు పరిస్థితినిఅంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృందం బుధవారం అనంతపురం జిల్లాలో పర్యటించింది. అనంతపురం తీవ్రమైన కరవు కోరల్లో చిక్కుకున్నదని,మిగిలిన జిల్లాల మాదిరిగా కాకుండా ఈ జిల్లాకు ప్రత్యేక ప్యాకేజి ప్రకటించి భారీ నిధులతో ఆదుకోవాలని జిల్లా తెలుగుదేశం నేతలు కరవు బృందానికివిజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications