వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్మూ కాశ్మీర్‌ మంత్రి హత్య

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌: జమ్మూ కాశ్మీర్‌ న్యాయశాఖ మంత్రి ముస్తాక్‌ అహ్మద్‌ లోనేనుమిలిటెంట్లు బుధవారం సాయంత్రం కాల్చి చంపారు. శ్రీనగర్‌కు 80 కిలోమీటర్ల దూరంలో గలకుప్వారా జిల్లా రత్నాగ్‌ గ్రామంలో ఎన్నికల సభలో ప్రసంగిస్తుండగా మంత్రిపైమిలిటెంట్లు కాల్పులు జరిపారు.

ఆస్పత్రికి తరలిస్తుండగా లోనే మార్గమధ్యంలో మరణించినట్లు అధికారవర్గాలు చెప్పాయి. పారామిలటరీ బలగాలతో సహా సీనియర్‌ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. లోనేకుప్వారా జిల్లాలోని లోలబ్‌ నియోజకవర్గం నుంచి పాలక నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X