వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రెలుప్రమాదం మృతులు వందకుపైనే
రఫిగంజ్(బీహార్)ః బీహార్ లో ఆదివారం రాత్రి జరిగినఘోర రైలు ప్రమాదం మృతుల సంఖ్య వందకుపైగానే వుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధవారం ఉదయం వరకు 80 మృతదేహాలను కనుగొన్నారు. ఒక బోగీలోని ప్రయాణికుల విధివిలాసం ఇంకా తెలియడం లేదు. ఆ బోగీని కోసి మృతదేహాలను బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ బోగీలోని వారెవరూ బతికే అవకాశాలు లేవు. దీంతో మృతుల సంఖ్య వందకుపైగానే వుండే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
Comments
Story first published: Wednesday, September 11, 2002, 23:53 [IST]