దత్తాత్రేయకు నిరసనతోస్వాగతం

వరంగల్‌: వరంగల్‌ జిల్లా కాజీపేటలోరైల్వే ఎలక్ట్రిక్‌ లోకో షెడ్‌ను రైల్వే శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ శుక్రవారంశంకుస్థాపన చేశారు. దీనికి 25 కోట్ల రూపాయలు ఖర్చవుతాయి.

ఈస్ట్‌కోస్ట్‌ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంత్రి కాజీపేట చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి కాంగ్రెస్‌ కార్యకర్తల నుంచి నిరసన వ్యక్తమైంది. మంత్రిని అటకాయించడానికి కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రయత్నించారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి కాకపోవడాన్ని నిరిసిస్తూ కాంగ్రెస్‌ కార్యకర్తలు ఈ ఆందోళనకు దిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+