గుజరాత్ హింస అపశృతి: వాజ్పేయి
న్యూయార్క్: గుజారాత్లో ఇటీవలి మత హింస అపశృతి మాత్రమేనని, ఇప్పుడు పరిస్థితి అదుపులో ఉన్నదని ప్రధాని అటల్బిహారీ వాజ్పేయి అన్నారు. అమెరికా యూదు నాయకులతో సమావేశం సందర్భంగా గుజరాత్ సమస్య ప్రస్తావనకు వచ్చింది.
నిజానికి భిన్న సామాజికవర్గాలు గుజరాత్లో శతాబ్దాల తరబడిగా సహజీవనం సాగిస్తున్నాయని, గుజరాత్కు సహన సంప్రదాయం ఉన్నదని, మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్లు జన్మించిన రాష్ట్రమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications