వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఉగ్రవాదానికి మూలం ఇన్ఫ్రాస్ట్రక్చర్: పిఎం
న్యూయార్క్:
ఉగ్రవాదుల
స్థావరాలను,
మౌలిక
సదుపాయాలను
ధ్వంసం
చేయనంత
వరకు
ఉగ్రవాద
వ్యతిరేక
పోరాటంలోవిజయం
సాధించలేమని
ప్రధాని
అటల్
బిహారీ
వాజ్పేయి
అన్నారు.
యూదు
సంఘాల
సమావేశంలో
ఆయన
ఈ
విధంగా
అన్నారు.
వాణిజ్యాభివృద్ధి, ఆర్థికావకాశాల పెంపు విదేశీ విధానంలో కీలక పాత్ర వహిస్తాయని, యశ్వంత్సిన్హా ఈ అవకాశాన్ని వాడుకోగలరని , వాణిజ్యానికి ఉన్న అడ్డంకులను తొలగించడానికి సిన్హా తన దౌత్యనేర్పును వాడుకోగలరని ఆశిస్తున్నామని ఆయన అన్నారు.
Story first published: Friday, September 13, 2002, 23:53 [IST]