వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రైతులను ఆదుకుంటాం:సీఎం
హైదరాబాద్: కరువుతో సతమతమవుతోన్న రైతులను అన్ని విధాల ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. గురువారం ఉన్నతాధికారులతో ఆయన హైదరాబాద్ లో కరువుపై సమీక్షాసమావేశం జరిపారు.
Story first published: Thursday, September 19, 2002, 23:53 [IST]