వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసులని పొరబడ్డవార్‌?

By Staff
|
Google Oneindia TeluguNews

అనంతపురం: పోలీసులని పొరబడ్డ పీపుల్స్‌ వార్‌ ఎక్సైజ్‌ పోలీసుల సిబ్బందిని వార్‌ పొట్టనబెట్టుకుందని తెలుస్తోంది. అనంతపురం జిల్లాలో గురువారం పీపుల్స్‌ వార్‌ పేల్చిన బాంబుదాడిలో ముగ్గురు ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ చనిపోయారు. పనికి ఆహార పథకంలో అవకతవకలపై దర్యాప్తు చేపట్టేందుకు పోలీసులు ధర్మవరం వెళతారని సమాచారం అందిన వార్‌ ఆదారిలో క్లైమోర్‌ మోన్‌ లు పెట్టింది.

కానీ అంతకుముందు గంటకు ముందే పోలీసులు వెళ్ళిపోయారు. ఆ తర్వాత వచ్చిన ఎక్సైజ్‌ సిబ్బంది జీపును చూసిన వార్‌ పోలీసులని పొరబడి పేల్చివేసింది. అయితే, సిబ్బంది..మేం పోలీసులం కాదు... అని అరవడంతో మిగతా బాంబులను పేల్చకుండా వార్‌ వెళ్ళిపోయిందని ధర్మవరం అడిషనల్‌ ఎస్పీ తెలిపారు.క్లైమోర్‌ మోన్‌ లను పోలీసులు స్వాధీనంచేసుకున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X