వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నిమజ్జనానికిభారీ బందోబస్త్!
హైదరాబాద్:
11
రోజుల
పాటు
భక్తులతో
వేడుకలు
స్వీకరించిన
బొజ్జగణపయ్య
శుక్రవారం
నిమజ్జనానికి
సిద్దమవుతున్నాడు.
ఈ
సారి
హైదరాబాద్
లో
సామూహిక
నిమజ్జనం
రోజు
శుక్రవారం
కావడంతో
నగర
పోలీసులు
భారీ
బందోబస్త్
ఏర్పాట్లు
చేస్తున్నారు.
నిమజ్జనం
రోజు
ఎటువంటి
అవాంఛనీయ
సంఘటనలు
జరగకుండా
పెద్దమొత్తంలో
పోలీసుల
బలగాలను
వినియోగించుకుంటున్నారు.
21
వేల
మంది
పోలీసులు
రంగంలోకి
దిగారు.
ఈ
ఏడాది
నగరంలో
11వేల
వినాయకుడి
మండపాలను
ఏర్పాటు
చేశారు.
వినాయకుడి ఊరేగింపు ప్రశాంతంగా సాగేందుకు ఈ సారి ముస్లిం పార్టీలన్ని స్వచ్చందంగా ముందుకు రావడం విశేషం. అలాగే హైదారాబాద్ లోని ఖైరాతాబాద్ లోని అతిపెద్ద వినాయకుడి ఊరేగింపు కోసం ట్రాలీని ఈసారి రాష్ట్రప్రభుత్వమే సమకూరుస్తుండడం విశేషం.
Story first published: Thursday, September 19, 2002, 23:53 [IST]