వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నక్సల్స్ మందుపాతరకు ముగ్గురుబలి
అనంతపురంః అనంతపురం జిల్లాలో నక్సలైట్లు మందుపాతరపేల్చి ముగ్గురిని బలిగొన్నారు. అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం దూపంపల్లి అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం నక్సలైట్లు మందుపాతరపేల్చారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు ఎక్సైజ్ పోలీసులు, జీపు డ్రైవర్ దుర్మరణం పాలయ్యారు. మందుపాతరపేల్చిన వెంటనే జీపులో వున్న మిగిలిన పోలీసులపై నక్సలైట్లు కాల్పులు ప్రారంభించారు. దీంతో జీపులో ప్రయాణిస్తున్నమిగిలిన పోలీసులు పప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు.
Comments
Story first published: Thursday, September 19, 2002, 23:53 [IST]