మండలాధ్యక్షుడ్నిచంపిన నక్సల్స్‌

ఒంగోలుఃప్రకాశంజిల్లా పెదదోర్నాలమండలాధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడుగంటా కేశవ బ్రహ్మానంద రెడ్డిని నక్సలైట్లుకాల్చిచంపారు. బుధవారంరాత్రి ఈ సంఘటనజరిగింది. పెదదోర్నాల జూనియర్‌ కళాశాలసమీపంలో రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో టీతాగుతున్న బ్రహ్మానందరెడ్డికి అతిసమీపం నుంచి నక్సలైట్లు కాల్పులు జరిపారు.

తీవ్రంగాగాయపడిన ఆయనను మొదట మార్కాపురంఆస్పత్రికి తరలించారు. పరిస్థితివిషమించడంతో గుంటూరు ఆస్పత్రికితరలిస్తుండగా ఆయన కన్నుమూశారు. ఈసంఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది.ఐదుగురు నక్సలైట్లు ఓ పథకం ప్రకారం బ్రహ్మానందరెడ్డిని హతమార్చినట్లు పోలీసులుచెప్పారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+