వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వార్ హింసను వీడాలి: దేవేందర్
హైదరాబాద్: హింసాత్మక చర్యలను వీడి చర్చల ద్వారాశాశ్వత పరిష్కారానికి కృషి చేయాలని హోంమంత్రి దేవందర్ గౌడ్ పిలుపునిచ్చారు. కర్నూలు, అనంతపురంలో వార్ చేపట్టిన విధ్వంసక చర్యల నేపథ్యంలో ఆయన స్పందించారు. అమాయకులను పొట్టనబెట్టుకోవడం ద్వారా ప్రజల దృష్టిలో వార్ మరింత చులకనఅయిందని దేవేందర్ గౌడ్ గురువారం హైదరాబాద్ లో అన్నారు.
Comments
Story first published: Thursday, September 19, 2002, 23:53 [IST]