వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దోపిడీల వెనుక సమ్మయ్య ముఠా?

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ఎట్టకేలకువర్షాలు కురుస్తున్నాయి. ఆలస్యంగానైనా రెండు రోజులుగా జోరుగావర్షాలు పడుతున్నాయి. అయితే, రాష్ట్రమంతటా కాకుండా కోస్తాంధ్రాలోనేవర్షాలు పడడం కొంచెం నిరాశజనకమైనవార్తే. బంగాళఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణివల్ల రెండు రోజులుగా కోస్తా ప్రాంతంలో వర్షాలు పడుతున్నాయి.విశాఖపట్నం, నెల్లూరు, కావలి, తిరుపతి, నర్సాపురంప్రాంతాల్లో గురువారం జోరుగా వర్షాలు పడ్డాయి.

నెల్లూరులో సెంటిమీటర్లవర్షపాతం నమోదైంది. కావలిలో 4 సెం.మీ,కాకినాడలో మూడు సెం.మీ, తిరుపతిలో 2 సెంటిమీటర్లవర్షపాతం కురిసింది. రెండు మూడురోజుల్లో రాష్ట్రమంతటా వర్షాలు కురిసే అవకాశంఉందని విశాఖపట్నం డైరక్టర్‌ భద్రం తెలిపారు. కానీ ఖచ్చితంగాచెప్పలేమన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X