వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ముగిసిన భారత్ తొలి ఇన్నింగ్స్
కోల్కత్తా:
వెస్టిండీస్తో
జరుగుతున్న
మూడో
టెస్టు
మొదటి
ఇన్నింగ్స్లో
భారత్
358
పరుగులకు
ఆలౌట్
అయింది.
మొదటి
రోజు
ఆట
ముగిసే
సమయానికి
ఆరు
వికెట్లు
కోల్పోయి
275
పరుగులు
చేసిన
భారత్
రెండో
రోజు
గురువారం
మరో
83
పరుగులు
మాత్రమే
జోడించింది.
మొదటి రెండు టెస్టు మ్యాచ్ల్లోనూ ఘోరంగా విఫలమైన వెస్టిండీస్ ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో భారత బ్యాట్స్మెన్ను కట్టడి చేయగలిగింది. డిల్లాన్ మూడు వికెట్లు తీసుకోగా, కఫీ, లాసన్, పావెల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. హూపర్కు ఒక వికెట్ లభించింది.
Comments
Story first published: Thursday, October 31, 2002, 23:53 [IST]