వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రమాదంలో ఇద్దరు మృతి
మహబూబ్నగర్:
మహబూబ్నగర్
జిల్లా
కొత్తూరు
మండలంలో
సోమవారం
తెల్లవారుజామున
జరిగిన
రోడ్డు
చెందారు.
కొత్తూరు
మండలంలోని
నందిగాం
గ్రామం
వద్ద
సోమవారం
ఉదయం
మూడు
గంటల
ప్రాంతంలో
ఈ
ప్రమాదం
జరిగింది.
ఏడో నెంబర్ జాతీయ రహదారిపై లారీ మారుతీవ్యాన్ను ఢీకొని ఈ ప్రమాదం సంభవించింది. లారీలో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు లేచాయి. లారీలో 15 లక్షల బీరుసీసాలు ఉన్నాయి. ఈ మంటల వల్ల ఒకరు సజీవదహనం కాగా మరొకరు వాహనం నుంచి కింద పడి మరణించారు. మరణించినవారిలో హైదరాబాద్కు చెందిన మహతి ఉన్నారు.
Comments
Story first published: Monday, March 31, 2003, 23:53 [IST]