ప్రమాదంలో ఇద్దరు మృతి

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తూరు మండలంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు చెందారు. కొత్తూరు మండలంలోని నందిగాం గ్రామం వద్ద సోమవారం ఉదయం మూడు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.

ఏడో నెంబర్‌ జాతీయ రహదారిపై లారీ మారుతీవ్యాన్‌ను ఢీకొని ఈ ప్రమాదం సంభవించింది. లారీలో ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో మంటలు లేచాయి. లారీలో 15 లక్షల బీరుసీసాలు ఉన్నాయి. ఈ మంటల వల్ల ఒకరు సజీవదహనం కాగా మరొకరు వాహనం నుంచి కింద పడి మరణించారు. మరణించినవారిలో హైదరాబాద్‌కు చెందిన మహతి ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+