వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రమాదంలో ఇద్దరు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తూరు మండలంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు చెందారు. కొత్తూరు మండలంలోని నందిగాం గ్రామం వద్ద సోమవారం ఉదయం మూడు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.

ఏడో నెంబర్‌ జాతీయ రహదారిపై లారీ మారుతీవ్యాన్‌ను ఢీకొని ఈ ప్రమాదం సంభవించింది. లారీలో ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో మంటలు లేచాయి. లారీలో 15 లక్షల బీరుసీసాలు ఉన్నాయి. ఈ మంటల వల్ల ఒకరు సజీవదహనం కాగా మరొకరు వాహనం నుంచి కింద పడి మరణించారు. మరణించినవారిలో హైదరాబాద్‌కు చెందిన మహతి ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X