డ్వాక్రా స్త్రీని చంపిన వార్
గుంటూరు: గుంటూరు జిల్లాలో నిషిద్ధపీపుల్స్వార్ నక్సలైట్లు ఒక డ్వాక్రా మహిళను హత్య చేశారు.
ఇన్ఫార్మర్ అనే నెపంతో కన్నమ్మ ఆ మహిళను నక్సలైట్లు హత్య చేశారు.గుంటూరు జిల్లా అడిగొప్పుల గ్రామంలో ఈ సంఘటన జరిగింది. గతంలో కూడా నక్సలైట్లు దాడి ఆమెను గాయపరిచారు.












Click it and Unblock the Notifications