వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ అంశంపై పేచీలేదు: దిగ్విజయ్
హైదరాబాద్: ఎన్నికల పొత్తుకు అఖిల భాతర కాంగ్రెస్ కమిటీ(ఎఐసిసి) సంకేతాలు అందాయని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడుకె. చంద్రశేఖర్ రావు చెప్పారు. పొత్తుపై చర్చించేందుకు తమకు ఎఐసిసి నుంచి ఆహ్వానంఅందిందని ఆయన శనివారం విలేకరుల సమావేశంలో చెప్పారు.
Story first published: Saturday, January 17, 2004, 23:53 [IST]