వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ అంశంపై పేచీలేదు: దిగ్విజయ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఎన్నికల పొత్తుకు అఖిల భాతర కాంగ్రెస్‌ కమిటీ(ఎఐసిసి) సంకేతాలు అందాయని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) అధ్యక్షుడుకె. చంద్రశేఖర్‌ రావు చెప్పారు. పొత్తుపై చర్చించేందుకు తమకు ఎఐసిసి నుంచి ఆహ్వానంఅందిందని ఆయన శనివారం విలేకరుల సమావేశంలో చెప్పారు.

వచ్చే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుకు పరిస్థితి మెరుగైందని ఆయన అన్నారు. త్వరలో తమ ప్రతినిధి బృందం ఎఐసిసి నాయకులతో అధికారికంగా చర్చించేందుకు ఢిల్లీకి వెళ్తారని ఆయన చెప్పారు. ఏ విధంగా పోటీ చేయాలి, విడి, ఉమ్మడి కార్యాచరణలపై చర్చ వంటిఅంశాలపై కాంగ్రెస్‌తో చర్చలు జరుగుతాయని ఆయన చెప్పారు. టిఆర్‌ఎస్‌ అభ్యర్థులకుఒకే చిహ్నం కేటాయించేందుకు ఎన్నికల కమీషన్‌అంగీకరించింది. ఇది తమకెంతో స్ఫూర్తినిచ్చిందని, ఇది తెలంగాణ ప్రజల భవిష్యత్తువిజయానికి సూచిక అని చంద్రశేఖర్‌ రావు అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X