వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ అంశంపై పేచీలేదు: దిగ్విజయ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: వచ్చే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీ చేసినా 186 స్థానాలు గెల్చుకుంటుందని మాజీ ముఖ్యమంత్రి,సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు నేదురుమల్లి జనార్దన్‌ రెడ్డి అన్నారు. ఈవిషయం ఒక సర్వేలో తేలిందని ఆయన శనివారంవిలేకరుల సమావేశంలో అన్నారు. ఈ సర్వే ఫలితాలను ఆయనవివరించారు.

ఈ సర్వేను ఎవరు ఎవరితో చేయించారనేవిషయాన్ని జనార్దన్‌ రెడ్డి వెల్లడించలేదు. నాయకులుసమైక్యంగా పని చేస్తే చాలునని, కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. ఇతర పార్టీలతో పొత్తుపెట్టుకోకూడదని మీ అభిప్రాయమా అని అడిగితే ఆయన సూటిగా సమాధానం ఇవ్వలేదు. అది పార్టీ అధిష్ఠానం ఇష్టమని ఆయన అన్నారు. అధిష్ఠానం ఎక్కడి నుంచి పోటీ చేయాలని సూచిస్తే తాను అక్కడి నుంచి పోటీ చేస్తానని ఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X