వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆజాద్తోనే అసమ్మతి అమీతుమీ
హైదరాబాద్: హైదరాబాద్లోని పాతబస్తీలో గల కిషన్బాగ్లో నరబలి జరిగినట్లు అనుమానిస్తున్నారు. కుల్సుంపురా పోలీసుస్టేషన్ పరిధిలోని కిషన్బాగ్లో ఆరేళ్ల శ్రీధర్ను అదృశ్యశక్తులను సంతృప్తి పరచడానికి బలి ఇచ్చినట్లు ఆ బాలుడి తండ్రి చెంచయ్య ఆరోపిస్తున్నాడు.
Comments
Story first published: Monday, January 19, 2004, 23:53 [IST]