వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయభేరికి ఏర్పాట్లు పూర్తి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః కాంగ్రెస్‌ పార్టీ తరఫున ప్రచారంచేయాలని వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమారుడుజగన్మోహనరెడ్డి నిర్ణయించారు.బెంగుళూరులో వ్యాపారం చేసుకుంటున్న జగన్‌ కురాజకీయాల్లోకి రావలన్న ఆకాంక్ష చాలాకాలంగా ఉన్నప్పటికీ తండ్రివైఎస్‌ అంగీకరించలేదు.

కడప జిల్లాకు చెందిన మైసూరారెడ్డి, శివరామకృష్ణతెలుగుదేశంలో చేరిన నేపధ్యంలో ఆజిల్లాలో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించేలక్ష్యంతోనే జగన్మోహనరెడ్డికి కాంగ్రెస్‌ రాష్ట్రనాయకత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది.జగన్మోహనరెడ్డిని కమలాపురం కాంగ్రెస్‌ ఇన్‌చార్జిగా నియమిస్తారని చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X