వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నటుడుశంకరశాస్త్రి జేవీ సోమయాజులుకన్నుమూత

By Staff
|
Google Oneindia TeluguNews

మహబూబ్‌నగర్‌:మహబూబ్‌నగర్‌ జిల్లాలోమంగళవారం తెల్లవారుజామునదోపిడీ జరిగింది. ఒక వ్యక్తి హత్యకుగురయ్యాడు. మరో ముగ్గురుగాయపడ్డారు.

పోలీసులుకథనం ప్రకారం -మంగళవారం తెల్లవారుజామునఆరుగురు దోపిడీ దొంగలుమహబూబ్‌నగర్‌ జిల్లాలోని కొత్తకొటగ్రామంలోని గణపతిరెడ్డి అనే వ్యక్తిఇంట్లోకి ప్రవేశంచి, అతడ్నికొట్టి నగలు,నగదు దోచుకున్నారు. ఈ దాడిలోగణపతి రెడ్డి మరణించాడు.తమను ఆపడానికి ప్రయత్నించిన మరోముగ్గురిపై దోపిడీ దొంగలు దాడిచేశారు. దోపిడీ దొంగలు జరిపిన కాల్పుల్లోబాల్‌రెడ్డి అనే వ్యక్తి గాయపడ్డాడు.వారి దాడిలో యశోదమ్మ అనే మహిళ,శ్రీనివాస్‌ రెడ్డి అనే వ్యక్తి కూడాగాయపడ్డారు. దోపిడీ దొంగలుమహారాష్ట్రకు చెందినవారనిఅనుమానిస్తున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X