వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నీటిపారుదల టెండర్ల ఖరారుపై హైకోర్టుస్టే
హైదరాబాద్:నీటి పారుదల ప్రాజెక్టుల టెండర్లఖరారును నిలిపేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఒక కంపెనీ మూడు కన్నా ఎక్కువటెండర్లు వేయకూడదనేప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూమధకాన్ కంపెనీ పిటిషన్ దాఖలుచేసింది. దీంతో టెండర్ల ఖరారుపైహైకోర్టు మంగళవారం స్టే ఇచ్చింది.
Story first published: Tuesday, November 9, 2004, 23:53 [IST]