వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎయిడ్స్రహిత రాష్ట్రంగా ఎపి: వైయస్
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ను ఎయిడ్స్ రహితరాష్ట్రంగా తీర్చుదిద్దుతామనిముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి చెప్పారు. ఎయిడ్స్నివారణ సామాజిక కార్యక్రమమని,ఇందులో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవడంఅవసరమని ఆయన అన్నారు. ఎయిడ్స్నివారణ దినం సందర్బంగా జరిగినకార్యక్రమంలో ఆయన బుధవారంప్రసంగించారు.
Comments
Story first published: Wednesday, December 1, 2004, 23:53 [IST]