వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆంధ్రలోనక్సల్స్తో కాంగ్రెస్ ఒప్పందం: అద్వానీ
న్యూఢిల్లీ:ఎన్నికల్లో గెలుపొందడానికి కాంగ్రెస్నక్సలైట్లతో సంబంధాలు పెట్టుకుందనిభారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడుఎల్.కె. అద్వానీ ఆరోపించారు. ఉల్ఫాతీవ్రవాదులతోనూ, నక్సలైట్లతోనూసంబంధాలు పెట్టుకొని కాంగ్రెస్ గెలించిందనిఆయన విమర్శించారు. ద్రవ్యోల్బణంపెరుగుదలకు నిరసనగా బిజెపి బుధవారంర్యాలీ నిర్వహించింది.
Comments
Story first published: Wednesday, December 1, 2004, 23:53 [IST]